సూర్యుడు విధించిన కర్ఫ్యూ.. ఇక్కడ ఉదయం 10 గంటలకే బంద్.. ఉష్ణోగ్రత 48.2 డిగ్రీలు
భారతదేశం, మే 20 -- ఒకప్పుడు రాజస్థాన్లోని చురు, జైసల్మేర్ ప్రాంతాలు దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలకు కేరాఫ్ అడ్రస్గా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ రికార్డులను ఉత్తరప్రదేశ్లోని బాందా జిల్లా అధిగమిస్తోంది. మంగళవారం బాందాలో 48.2degC ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఈ ఏడాది దేశంలోనే అత్యధికం మాత్రమే కాదు, ఆ జిల్లా చరిత్రలోనే సరికొత్త రికార్డు.
బాందాలో జీవనశైలి ఇప్పుడు ఎండకు అనుగుణంగా మారిపోయింది. అట్టారా పట్టణానికి చెందిన లఖన్ గుప్తా అనే నగల వ్యాపారి తన అనుభవాన్ని వివరిస్తూ.. "ఉదయం 6 గంటలకే షాపు తెరుస్తాను, 9 గంటలకల్లా ఇంటికి చేరుకుంటాను. 10 గంటలు దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతాయి. సూర్యుడు నడినెత్తికి రాకముందే బాందా ఒక శ్మశానవాటికలా నిశ్శబ్దంగా మారిపోతుంది" అని పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి వ్యాపారాలు పూర్తిగా కుదేలయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.