భారతదేశం, డిసెంబర్ 12 -- మహీంద్రా యూనివర్శిటీ (Mahindra University) ఇంజనీరింగ్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ, అత్యాధునిక, ఇంటిగ్రేటెడ్ సివిల్ ఇంజనీరింగ్ లాబొరేటరీ పర్యావరణ వ్యవస్థ అయిన 'ఇన్ఫ్రాఎక్స్ (InfraX)'ను ఇటీవల ప్రారంభించింది. ప్రపంచ సుస్థిరత (Global Sustainability), మౌలిక సదుపాయాల (Infrastructure) ప్రాధాన్యతలకు అనుగుణంగా, నిమజ్జన (Immersive), ఆచరణాత్మక (Hands-on), బహుళ-విభాగాల (Multidisciplinary) విద్యను అందించే లక్ష్యంతో ఈ లాబ్స్ రూపొందించారు. ఈ సందర్భంగా మహీంద్రా యూనివర్శిటీ ఎకోల్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అసోసియేట్ డీన్ డాక్టర్ విశాలాక్షి తలకోకులతో హిందుస్తాన్ టైమ్స్ ప్రతినిధి జరిపిన ఇంటర్వ్యూ వివరాలు మీ కోసం.
డా. విశాలాక్షి తలకోకులతో ప్రత్యేక ఇంటర్వ్యూ
ప్రశ్న: భారతదేశంలో సుస్థిరమైన, టెక్-ఆధారిత మౌలిక సదుపాయాల భవిష్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.