భారతదేశం, డిసెంబర్ 27 -- గ్లోబల్ మార్కెట్లో విలువైన లోహాల జోరు ఆగడం లేదు. శుక్రవారం నాటి ట్రేడింగ్లో బంగారం, వెండితో పాటు ప్లాటినం కూడా రికార్డు స్థాయి ధరలను తాకాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లను సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి వైపు మళ్లించాయి.
అంతర్జాతీయ మార్కెట్లో వెండి (Spot Silver) ఔన్స్ ధర ఏకంగా 7.5 శాతం ఎగబాకి 77.30 డాలర్ల వద్ద స్థిరపడింది. ఒక దశలో ఇది గరిష్టంగా 77.40 డాలర్ల మార్కును తాకి చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే వెండి ధర ఏకంగా 167 శాతం పెరగడం గమనార్హం. సరఫరాలో లోటు ఉండటం, అమెరికా ప్రభుత్వం దీనిని అత్యవసర ఖనిజంగా గుర్తించడం, పెట్టుబడులు వెల్లువెత్తడం వెండి ధరలకు రెక్కలు తొడిగింది.
బంగారం ధర కూడా సరికొత్త శిఖ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.