సమాజ్వాదీ పార్టీలో ప్రకంపనలు? 'మొత్తం పార్టీ బీజేపీలో చేరడానికి సిద్ధం'.. యూపీ మంత్రి రాజ్భర్ సంచలన వ్యాఖ్యలు
భారతదేశం, జూన్ 17 -- భారత రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలలో సంక్షోభాలు ముదురుతున్నాయి. బెంగాల్, మహారాష్ట్రల తర్వాత ఇప్పుడు అందరి దృష్టి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్పై పడింది. సమాజ్వాదీ పార్టీ (SP) లో పెద్ద ఎత్తున నేతలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని యూపీ క్యాబినెట్ మంత్రి ఓపీ రాజ్భర్ చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.
ఓపీ రాజ్భర్ తన ఎక్స్ (X) ఖాతాలో హిందీలో ఒక వివాదాస్పద పోస్ట్ పెట్టారు.
కేంద్రంతో టచ్లోకి: సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత రామ్ గోపాల్ యాదవ్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఒక లేఖ సమర్పించారని రాజ్భర్ ఆరోపించారు.
స్కామ్ల భయం: యూపీలో జరిగిన మైనింగ్ కుంభకోణం, గోమతి రివర్ ఫ్రంట్ కుంభకోణాల వెనుక అసలు మాస్టర్మైండ్ ఎవరో రాష్ట్రం మొత్తానికి తెలుసని, ఇప్పుడు దర్యాప్తు సంస్థల ఉచ్చు బిగుస్తుండట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.