భారతదేశం, జనవరి 13 -- సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేసిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) విశాఖపట్నం-విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. రిజర్వేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. పండుగను జరుపుకోవడానికి స్వస్థలాలకు వచ్చే ప్రజలు ఎదుర్కొంటున్న ప్రయాణ ఇబ్బందులను తగ్గించడం దీని లక్ష్యం అని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం వంటి కీలక స్టేషన్లలో ఆగుతాయి, ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి వచ్చే ప్రయాణికులకు ఈ ప్రత్యేక రైళ్లు ఉపయోగపడనున్నాయి.
ఈ ప్రత్యేక సర్వీసులు జనవరి 12, 13, 14, 16, 17, 18 తేదీలలో నడుస్తాయి. ముఖ్యంగా పండుగకు సరిగ్గా ముందు ప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.