భారతదేశం, జనవరి 12 -- హైదరాబాద్-విజయవాడ హైవేలో వరుసగా మూడో రోజు సోమవారం కూడా రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి హైదరాబాద్ నుండి అనేక మంది ఆంధ్రప్రదేశ్లోని తమ ఊర్లకు వెళుతున్నారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం అధికారులు 10 టోల్ బూత్లను తెరిచారు.
పెదకపర్తి, చిట్యాల, కోదాడ, రామపురం వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పండుగ రద్దీని తగ్గించడానికి ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతున్న ప్రదేశాలలో పోలీసు అధికారులు అదనపు సిబ్బందిని మోహరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు పండుగ కారణంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో శనివారం నుండి చాలా కుటుంబాలు తమ స్వస్థలాలకు వెళ్లడం మెుదలుపెట్టాయి.
సంక్రాంతికి ఆంధ్రాకు ఊర్లకు వెళ్తుండటంతో రహదారులపై ట్రాఫిక్ భ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.