శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం: శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నారా? పూర్తి దర్శన సమాచారం, డ్రెస్ కోడ్ వివరాలు!
భారతదేశం, మే 26 -- శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా కృష్ణానది తీరంలో ఈ ప్రసిద్ధిగాంచిన క్షేత్రం ఉంది. ఇక్కడ పరమేశ్వరుడు మల్లికార్జునుడిగా పూజలు అందుకుంటారు. భ్రమరాంబిక అమ్మవారు పూజాభిషేకాలను అందుకుంటారు. పాండవులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు, వారు ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగాలు కనపడతాయి. త్రేతాయుగంలో రాముడు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు స్థలపురాణం చెబుతోంది. అయితే చాలా మంది ప్రతి ఏటా ఈ ఆలయానికి వెళుతూ ఉంటారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానానికి సంబంధించిన పూర్తి దర్శన సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి.
ప్రతిరోజు రెండు విడతలుగా శ్రీశైలం ఆలయం తెరిచి ఉంటుంది. ఉదయం 4:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఆలయం తెరిచే ఉంటుంది. అలాగే మళ్లీ సాయంత్రం 4:30 నుంచి రాత్రి 10:00 వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది. మధ్యాహ్న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.