భారతదేశం, డిసెంబర్ 22 -- విశాఖపట్నం పోర్ట్ అథారిటీ 03 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్ను సమర్పించడానికి చివరి తేదీ 19-01-2026గా నిర్ణయించారు.
నోటిఫికేషన్ 16 డిసెంబర్ 2025న విడుదలైంది. 19 జనవరి 2026 దరఖాస్తుల ముగింపు తేదీగా ఉంది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) (క్లాస్-I) 3 పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతోంది. జీతం సివిల్ ఇంజనీరింగ్ విభాగం, విశాఖ పోర్ట్ అథారిటీ ప్రకారం పే స్కేల్ రూ. 50,000-1,60,000 వరకు ఉంటుంది. డిప్యుటేషన్ సమయంలో డియర్నెస్ అలవెన్స్, స్థానిక అలవెన్సులు, నివాస వసతి ఛార్జీలు, ఇతర ప్రయోజనాలు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నియమాలు, డ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.