భారతదేశం, మార్చి 12 -- బంగారం బాటలోనే వెండి కూడా నష్టాల బాట పట్టింది. గురువారం నాడు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో వెండి ధరలు తగ్గాయి. ముఖ్యంగా అమెరికా డాలర్ విలువ పెరగడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న ఆశలు సన్నగిల్లడం ఈ పతనానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
లోహం - ఎంసీఎక్స్ (MCX) ధర -మార్పు (%)
అమెరికా-ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం నేటికి 13వ రోజుకు చేరుకుంది. హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో చమురు నిల్వలు నిండిపోయి, ఉత్పత్తిని నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్రెంట్ క్రూడ్ 7.13% పెరిగి బారెల్కు $98.5 వద్ద ట్రేడవుతోంది. ఐఈఏ (IEA) తన అత్యవసర నిల్వలను విడుదల చేయాలని పిలుపునిస్తోందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇన్వెస్టర్లు ఇప్పుడు శుక్రవారం విడుదల కాబోయే పర్సనల్ కన్జంప్షన్ ఎ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.