భారతదేశం, మార్చి 2 -- ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అంతటా కనెక్టివిటీని మెరుగుపరుస్తూ చర్లపల్లి, కొల్లంలను కలుపుతూ రెండు కొత్త ఎక్స్ప్రెస్ రైలు సర్వీసులను ప్రవేశపెడుతున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్ను తీర్చడానికి ప్రస్తుత రైళ్లకు అదనంగా ఈ కొత్త సర్వీసులు నడుస్తాయి.
ఈస్ట్ కోస్ట్ రైల్వే హోలీకి 132 ప్రత్యేక రైళ్లను నడపనుంది. దీనితోపాటుగా భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి మరో 150 ప్రత్యేక రైళ్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధి గుండా వెళతాయి. ఈ ప్రాంత ప్రజలు రద్దీగా ఉండే పండుగ సమయంలో సీట్లు దొరకడం కష్టం. ప్రత్యేక రైళ్లతో సజావుగా ప్రయాణించడం సులభం అవుతుంది. ఈ అదనపు రైళ్లతో రద్దీ తగ్గుతుందని, ప్రయాణికులకు తక్కువ సమస్యలు ఉంటాయని రైల్వే అంచనా వేస్తోంది.
ఈస్ట్ కోస్ట్ రైల్వే నుండి బయలుదేరే ప్రధాన ప్రత్యేక రైలు మార్గాలు భువన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.