భారతదేశం, ఆగస్టు 6 -- సాధారణంగా మోసగాళ్లు వాట్సాప్లో తెలియని నంబర్ల నుంచి మెసేజ్లు పంపి, ఆ తర్వాత బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసే ప్రయత్నాలు చేస్తారు. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన ఫీచర్లు ఇలాంటి స్కామ్లను ముందుగానే గుర్తించి, యూజర్లను అప్రమత్తం చేస్తాయని వాట్సాప్ వెల్లడించింది. అంతేకాదు, 2025 మొదటి అర్ధభాగంలో 6.8 మిలియన్లకు పైగా అనుమానాస్పద ఖాతాలను నిషేధించినట్లు మెటా ప్రకటించింది.
వాట్సాప్ ఇప్పుడు గ్రూప్ చాట్ల కోసం "సేఫ్టీ ఓవర్వ్యూ" అనే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. మీ కాంటాక్ట్స్లో లేని వ్యక్తి మిమ్మల్ని ఒక గ్రూప్లో యాడ్ చేస్తే, వెంటనే మీకు ఒక అలెర్ట్ వస్తుంది. ఈ అలెర్ట్లో ఆ గ్రూప్ గురించిన పూర్తి సమాచారం, అలాగే ఎలా సురక్షితంగా ఉండాలనే చిట్కాలు కనిపిస్తాయి. దీంతో మీరు ఆ గ్రూప్ నుంచి సులభంగా బయటకు వచ్చేయవచ్చు. ఈ గ్రూప్ల నుంచి వచ్చే న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.