భారతదేశం, సెప్టెంబర్ 7 -- ఆదివారం ఉదయం వరంగల్లో కురిసిన భారీ వర్షానికి అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వంతెన కింద వరద నీటిలో రెండు ఆర్టీసీ బస్సులు చిక్కుకుపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అన్నారం, మహబూబాబాద్ నుండి ప్రయాణిస్తున్న దాదాపు 100 మంది ప్రయాణికులు లోపల చిక్కుకున్నారు. పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని తాళ్ల సహాయంతో సహాయక చర్యలు ప్రారంభించి, ప్రయాణికులందరినీ సురక్షితంగా తరలించారు. తరువాత అధికారులు ఆ మార్గాన్ని మూసివేసి, మరిన్ని ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ను మళ్లించారు.
అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమైంది. వాహనదారులు మోకాలి లోతు నీటిలో నడిచారు. వరదలు నిండిన రోడ్లపై ప్రయాణించడానికి ఇబ్బంది పడ్డారు. అనేక కాలనీలలోని ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించడంతో నివాసితులు సురక్షిత ప్రాంతాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.