వడగాలుల విలయం: వేలల్లో మరణాలు ఉంటాయంటున్న అధ్యయనం
భారతదేశం, మే 29 -- ప్రస్తుతం ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ను దాటేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (యూసీ బెర్క్లీ)కి చెందిన 'ఇండియా ఎనర్జీ అండ్ క్లైమేట్ సెంటర్' పరిశోధకులు పియూష్ నారంగ్, అశోక్ గాడ్గిల్ భారత్లో వడగాలుల ప్రభావంపై సంచలన నివేదికను విడుదల చేశారు.
సాధారణ పరిస్థితుల్లో సంభవించే మరణాల కంటే, వాతావరణ మార్పులు లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల అదనంగా సంభవించే మరణాలను 'అదనపు మరణాలు' అంటారు. చారిత్రక ధోరణుల ఆధారంగా ఈ అంచనాలు రూపొందించారు.
ఒక్క రోజు ఎండ: దేశవ్యాప్తంగా ఒక్క రోజు విపరీతమైన ఎండ ఉంటే సుమారు 3,400 మంది మరణిస్తారు.
ఐదు రోజుల వడగాలులు: వడగాల్పులు వరుసగా ఐదు రోజులు కొనసాగితే, సుమారు 30,000 ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.