భారతదేశం, ఏప్రిల్ 6 -- ఆధునిక జీవనశైలిలో మనం తెలియకుండానే అలవాటు చేసుకున్న ఒక ప్రమాదకరమైన అలవాటు మన గుండె ప్రాణాలకే ముప్పు తెస్తోంది. చాలా మంది ధూమపానం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లనే గుండె జబ్బులు వస్తాయని అనుకుంటారు. కానీ, ఏమీ చేయకుండా గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ గుండె జబ్బుల నిపుణులు (కార్డియాలజిస్ట్) డాక్టర్ సంజయ్ భోజ్రాజ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ ఆందోళనకరమైన విషయాన్ని వెల్లడించారు. గుండె సంబంధిత వైద్య రంగంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఆయన, ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సమస్య కదలకుండా ఒకే చోట కూర్చోవడమేనని స్పష్టం చేశారు.
"ఈ అలవాటు వల్ల గుండెపోటు ముప్పు రెండొంతలు పెరుగుతుంది, దీని గురించి చాలా మంది అస్సలు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.