రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు: డీఏ 2 శాతం పెంపు.. జనవరి నుంచే అమల్లోకి!
భారతదేశం, మే 13 -- భారత రైల్వే శాఖ తన లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఊరటనిచ్చింది. ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ డీఏ పెంపును ప్రకటించగా, తాజాగా రైల్వే బోర్డు కూడా ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేసిన ఈ పెంపు నిర్ణయం, జనవరి 1, 2026 నుంచి వెనక్కి వర్తించేలా (Retrospective effect) అమలు కానుంది.
ప్రస్తుతం రైల్వే ఉద్యోగులు 58 శాతం కరువు భత్యాన్ని పొందుతున్నారు. తాజా పెంపుతో ఇది 60 శాతానికి చేరుకుంది. నిత్యం పెరుగుతున్న ధరల వల్ల జీవన వ్యయం భారంగా మారుతున్న తరుణంలో, ఆ ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 7వ పే కమిషన్ (7th CPC) పరిధిలోకి వచ్చే లక్షలాది మంది రైల్వే సిబ్బంది, పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరనుంది.
ఆల్ ఇండియా కన్స్యూమర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.