భారతదేశం, ఫిబ్రవరి 14 -- తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడం ద్వారా గ్రీన్ మొబిలిటీ వైపు అడుగులు వేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర రవాణా సంస్థ సెప్టెంబర్ 15, 2025న పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడానికి రెట్రో ఫిట్మెంట్ కోసం టెండర్లను పిలిచింది. అందులో భాగంగా కార్పొరేషన్ 200 బస్సులను సాయి గ్రీన్ మొబిలిటీకి, మరో 40 బస్సులను కళ్యాణి పవర్ ట్రైన్ లిమిటెడ్కు అప్పగించింది.
TGSRTC ప్రకారం 2027 నాటికి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిమితుల్లో 2,800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. ప్రజా రవాణాపై ఆధారపడటం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల కాలుష్య స్థాయిలు తగ్గుతాయి.
ప్రస్తుతానికి హైదరాబాద్ అంతటా ఆరు డిపోల నుండి 325 ఎలక్ట్రిక్ బస్సులు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.