రూ. 21.57 లక్షల ధరతో కియా సెల్టోస్ కొత్త టాప్ వేరియంట్లు లాంచ్
భారతదేశం, జూలై 1 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో మిడ్సైజ్ ఎస్యూవీ (SUV) విభాగంలో దూసుకుపోతున్న కియా సెల్టోస్ సరికొత్త అవతారంలో అలరించేందుకు సిద్ధమైంది. కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా కియా ఇండియా తన ఫ్లాగ్షిప్ మోడల్లో మరిన్ని అధునాతన ఫీచర్లను జోడించింది. టెక్నాలజీ, సేఫ్టీ విషయంలో రాజీ పడకుండా సరికొత్త టాప్-స్పెక్ వేరియంట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. లగ్జరీ కార్లకు ధీటుగా ప్రీమియం ఫీచర్లను కోరుకునే వాహన ప్రియులను ఆకట్టుకునేలా ఈ అప్గ్రేడ్ను తీసుకొచ్చింది.
భారతదేశంలో లాంచ్ అయినప్పటి నుంచి కియా సెల్టోస్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. సరికొత్త జనరేషన్ మోడల్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెలా 10,000 యూనిట్లకు పైగా విక్రయాలు నమోదు చేస్తూ ఈ సెగ్మెంట్లో గట్టి పోటీనిస్తోంది. ఇటీవల భారత్ ఎన్సిఎపి (Bharat NCAP) క్రాష్ టెస్ట్లో 5-స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.