భారతదేశం, మే 12 -- భారత కరెన్సీ చరిత్రలో రూపాయి విలువ మరో భారీ కుదుపునకు గురైంది. మంగళవారం నాటి ట్రేడింగ్లో అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 35 పైసలు క్షీణించి 95.63 వద్ద ఆల్ టైమ్ రికార్డు కనిష్టానికి చేరుకుంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు సరఫరాలో అంతరాయాలు కలగవచ్చన్న ఆందోళనల మధ్య రూపాయి విలవిలలాడుతోంది. ఇప్పటికే సోమవారం 79 పైసలు నష్టపోయిన రూపాయి, తాజా పతనంతో దేశ ఆర్థిక వ్యవస్థను ఆందోళనలో పడేసింది.
మధ్యప్రాచ్యంలో ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు రూపాయిని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. ఇరాన్తో కుదిరిన 'యుద్ధ విరామం' (Ceasefire) దాదాపు ముగిసిపోయిందని, అది ప్రస్తుతం 'లైఫ్ సపోర్ట్' మీద ఉందని ఆయన వ్యాఖ్యానించడంతో ప్రపంచ మార్కెట్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.