భారతదేశం, మార్చి 4 -- పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడులు తీవ్రం కావడంతో భారత రూపాయి విలువ బుధవారం కుప్పకూలింది. ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకడం, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు డిమాండ్ పెరగడంతో రూపాయి విలువ ఎన్నడూ లేని విధంగా 92.41 వద్ద చరిత్రాత్మక కనిష్ట స్థాయికి చేరుకుంది.
మంగళవారం 91.47 వద్ద ముగిసిన రూపాయి విలువ, బుధవారం ఉదయమే 92 మార్కును దాటేసింది. చివరకు బ్లూమ్బర్గ్ డేటా ప్రకారం 92.15 వద్ద స్థిరపడింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతింటుందనే ఆందోళనతో ముడిచమురు ధరలు బ్యారెల్కు 2 డాలర్ల కంటే ఎక్కువ పెరిగాయి. భారత్ తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడటం వల్ల, చమురు ధరలు పెరిగిన ప్రతిసారీ రూపాయిపై ఒత్తిడి పెరుగుతోంది.
రూపాయి విలువ మరీ వేగంగా పడిపోకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.