భారతదేశం, ఏప్రిల్ 25 -- భారత స్టాక్ మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత తన క్యూ4 ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలు మిశ్రమంగా ఉండటంతో ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ట్రేడయ్యే రిలయన్స్ గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (GDR) ఫలితాల ప్రకటన తర్వాత 0.86 శాతం క్షీణించి 57.50 డాలర్ల వద్ద ముగిశాయి. ఇది సోమవారం నాటి దేశీయ మార్కెట్ ఓపెనింగ్పై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
రిలయన్స్ గ్రూప్లో టెలికాం విభాగం 'జియో ప్లాట్ఫారమ్స్' అంచనాలకు మించి రాణించింది. 5జీ సేవల విస్తరణ, హోమ్ బ్రాడ్బ్యాండ్ వినియోగం పెరగడంతో జియో ఆదాయం 12.7 శాతం వృద్ధితో రూ. 44,928 కోట్లకు చేరింది. ప్రస్తుతం జియోకు 52.4 కోట్ల మంది చందాదారులు ఉండగా, అందులో 26.8 కోట్ల మంది 5జీ వాడుతుండటం విశేషం.
రిటైల్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.