భారతదేశం, డిసెంబర్ 31 -- ప్రపంచం 2026కి స్వాగతం పలుకుతోంది. అయితే 2025లో అనేక ఘటనలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ ఫీల్డ్ రాజధాని నగరం అమరావతిని నిర్మించాలని నిర్దేశించిన మూడేళ్ల కాలంలో దాదాపు సగం సమయం గడిచిపోతోంది. మూడు ప్రధాన ఆలయ విషాదాలతో వార్తల్లో నిల్చింది. తిరుపతి ఆలయంలో తొక్కిసలాట, సింహాచలం ఆలయంలో గోడ కూలిపోవడం, కాశీబుగ్గ ఆలయంలో రెయిలింగ్ కూలిపోవడం, ఈ ఘటనల్లో మొత్తం 23 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 100 మంది గాయపడ్డారు.
అక్టోబర్లో కర్నూలు జిల్లాలో బెంగళూరు వెళ్తున్న స్లీపర్ బస్సు మంటల్లో చిక్కుకుని 19 మంది ప్రయాణికులు సజీవ దహనం కావడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మరోవైపు తీవ్రమైన మెుంథా తుపాను ముగ్గురు ప్రాణాలను బలిగొంది. కనీసం రూ. 5,233 కోట్ల నష్టం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.