భారతదేశం, మార్చి 5 -- టాలీవుడ్ 'పవర్ కపుల్' రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల వివాహ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్న ఈ జంట, మార్చి 4న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది. చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, కరణ్ జోహార్ వంటి సినీ దిగ్గజాలు హాజరైన ఈ వేడుకలో అందరి కళ్లు రష్మిక అలంకరణపైనే నిలిచాయి. ముఖ్యంగా బాలీవుడ్ తరహా మెరుపుల జోలికి వెళ్లకుండా, తన కన్నడ సంప్రదాయానికి ఆమె ఇచ్చిన గౌరవం నెటిజన్ల మనసు గెలుచుకుంది.
ఈ వేడుక కోసం రష్మిక ప్రత్యేకంగా రూపొందించిన ఎరుపు రంగు 'మైసూరు సిల్క్' చీరను ఎంచుకుంది. ప్రసిద్ధ ఫ్యాషన్ బ్రాండ్ 'జేడ్ బై మోనికా అండ్ కరిష్మా' దీనిని డిజైన్ చేసింది.
ఈ చీర అంచుల్లో నలుపు, బంగారు రంగు ఎంబ్రాయిడరీతో పాటు మైసూరు వడయార్ల రాజముద్ర అయిన 'గండభేరుండ' (రెండు త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.