భారతదేశం, జనవరి 15 -- యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు జనవరి 25వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. సెంటర్ ఫర్ సైకాలజీ, స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో తాత్కాలిక గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
సైకాలజీలో స్పెషలైజేషన్ ఉండాలి. సైకాలజీలో PhD లేదా UGC NET సైకాలజీ (సైకాలజీలో మాస్టర్స్ స్థాయిలో కనీసం 55 శాతం మార్కులతో, స్థిరంగా మంచి విద్యా రికార్డుతో ఉండాలి.) బోధనలో అనుభవం కావాలి. అర్హత కలిగిన అభ్యర్థులను హైబ్రిడ్ ( అంటే ఆన్లైన్, ఆఫ్లైన్ మోడ్లో) ఇంటర్వ్యూకు పిలుస్తారు. అభ్యర్థులు వారి స్వంత ఖర్చుతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
ఎంపికైన అభ్యర్థులు జనవరి-మే 2026 వింటర్ సెమిస్టర్ తిరిగి ప్రారంభమైన తేదీ నుండి వారంలోపు విశ్వవిద్యాలయం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.