భారతదేశం, మే 12 -- భారతదేశంలో శాంసంగ్ అడుగుపెట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, యువ ఆవిష్కర్తల కోసం 'సాల్వ్ ఫర్ టుమారో 2026'ను అత్యంత భారీ స్థాయిలో నిర్వహిస్తోంది. గతేడాది కంటే ఈసారి బహుమతుల మొత్తాన్ని రెట్టింపు చేసి, ఏకంగా Rs.2 కోట్ల గ్రాంట్ను ప్రకటించింది. కేవలం గెలిచిన వారికి నగదు ఇవ్వడమే కాకుండా, వారి ఆలోచనలను నిజమైన స్టార్టప్లుగా మార్చేందుకు ఐఐటీ ఢిల్లీ (IIT Delhi) సహకారంతో ఇంక్యుబేషన్ సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన 'డిజిటల్ ఇండియా' విజన్కు అనుగుణంగా, దేశీయ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను కనుగొనడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఈ ఏడాది ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి సారించారు:
AI లివింగ్: కృత్రిమ మేధస్సు (AI) ద్వారా సామాన్యుల జీవితాలను సులభతరం చేయడం.
ఆరోగ్యం & విద్య: మెరుగైన వైద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.