మీ ఏరియాలో విద్యుత్ సమస్య ఉందా? ఈ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయండి
భారతదేశం, మే 26 -- తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినప్పుడు, విద్యుత్ ఫిర్యాదులను నమోదు చేసుకోవడానికి, తాజా సమాచారం తెలుసుకోవడానికి 1912 అనే టోల్-ఫ్రీ నంబర్కు డయల్ చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వినియోగదారులను కోరారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, సాయంత్రం పూట ఆకస్మికంగా కురుస్తున్న ఉరుములతో కూడిన వర్షాల కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అంతరాయాలు ఏర్పడుతున్నాయని మంత్రి తెలిపారు. పగటిపూట ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్ను దాటడం, సాయంత్రం పూట బలమైన గాలులు వీయడం వల్ల విద్యుత్ ప్రసార వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతోందని అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ శాఖ ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రజలు అర్థం చేసుకోవాలని రవికుమార్ విజ్ఞప్తి చేశారు. ఓవర్లోడ్ లేదా వాతావరణం కారణంగా ట్రాన్స్ఫార్మర్ దెబ్బతిన్నా లేదా క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.