మిల్కీ మిస్ట్ ఐపీఓ: రేపే లిస్టింగ్.. ఎంట్రీ లాభం ఎంత ఉండొచ్చు?
భారతదేశం, ఆగస్టు 17 -- పాడి ఉత్పత్తుల రంగానికి చెందిన ప్రముఖ సంస్థ మిల్కీ మిస్ట్ డెయిరీ ఫుడ్ ఐపీఓ (Milky Mist Dairy Food IPO) షేర్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఇన్వెస్టర్లు ఇప్పుడు లిస్టింగ్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఆగస్టు 18, 2026న ఈ కంపెనీ షేర్లు దలాల్ స్ట్రీట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. లిస్టింగ్కు ముందే గ్రే మార్కెట్లో ఈ షేర్లు మంచి ప్రీమియంతో ట్రేడవుతూ ఇన్వెస్టర్లలో ఆశలు రేపుతున్నాయి.
సోమవారం నాటి మార్కెట్ పరిశీలకుల సమాచారం ప్రకారం, మిల్కీ మిస్ట్ డెయిరీ ఫుడ్ షేరు గ్రే మార్కెట్లో రూ. 18 ప్రీమియంతో లభిస్తోంది. అంటే ఇష్యూ ధర ఎగువ పరిమితి (Upper Price Band) కంటే ఇది దాదాపు 13 శాతం ఎక్కువ. గత మూడు రోజుల్లో జీఎంపీ రూ. 29 నుంచి రూ. 18కి స్వల్పంగా తగ్గింది. ద్వితీయ శ్రేణి మార్కెట్లో (Secondary Market) నెలకొన్న మందకొడి వాతావర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.