భారతదేశం, డిసెంబర్ 28 -- హైదరాబాద్ పోలీసుల జీరో-టాలరెన్స్ విధానాన్ని పునరుద్ఘాటిస్తూ, నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా పోస్టుల ద్వారా మద్యం తాగి వాహనాలు నడపకూడదని గట్టిగా హెచ్చరిక జారీ చేశారు. మద్యం సేవించే వాహనదారులు డ్రైవింగ్ను పూర్తిగా నివారించాలన్నారు. దానికి బదులుగా క్యాబ్ను ఎంచుకోవాలని సజ్జనార్ సూచించారు, లాయర్ను కాదని చెప్పారు.
నూతన సంవత్సర సమయంలో పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు. రాజకీయ లేదా వ్యక్తిగత సంబంధాలను ఉదహరిస్తూ పోలీసులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించే వారిని సజ్జనార్ హెచ్చరించారు. వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తున్నప్పటికీ, నేరస్థులపై చట్టం ప్రకారం కేసు నమోదు అవుతుందని చెప్పారు. తదుపరి విచారణ తేదీన కోర్టులో మళ్లీ పోలీసులను కలవవచ్చని పేర్కొన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.