భారతదేశం, మార్చి 26 -- మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 10 మంది సజీవదహనమైనట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తున్న ఈ బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. అయితే ప్రమాదం జరిగిన క్షణాల వ్యవధిలోనే మంటలు భారీగా చెలరేగినట్లు తెలుస్తోంది. దీంతో బస్సులోని పలువురు ప్రయాణికులు మంటల్లో చిక్కిపోగా. 10 మంది చనిపోయినట్లు ప్రాథమికంగా తెలిసింది.
ప్రాథమిక సమచాారం మేరకు. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో జరిగింది. పలకల క్వారీల బస్సు మలుపు తిరుగుతుండగా టిప్పర్ ఢీకొట్టినట్లు తెల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.