మారుతి సుజుకి కార్ల ధరల పెంపు: జూన్ నుంచి రూ. 30,000 వరకు అదనపు భారం
భారతదేశం, మే 22 -- మారుతి సుజుకి కార్ల ప్రియులకు ఇది కొంత చేదు వార్తే. గడిచిన కొన్ని నెలలుగా పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను (Input Costs) అంతర్గతంగా సర్దుబాటు చేయడానికి ప్రయత్నించినప్పటికీ, అది సాధ్యం కాకపోవడంతో ఆ భారాన్ని వినియోగదారులపై వేయక తప్పలేదని కంపెనీ స్పష్టం చేసింది.
"గత కొన్నాళ్లుగా ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల కంపెనీపై ఒత్తిడి పెరిగింది. సాధ్యమైనంత వరకు తక్కువ ధరకే కార్లను అందించడానికి ప్రయత్నించాం, కానీ ఇప్పుడు ధరల పెంపు అనివార్యమైంది" అని మారుతి సుజుకి ఒక ప్రకటనలో తెలిపింది.
ధరల పెంపు ప్రకటన ఒకవైపు ఉన్నా, కంపెనీ వ్యాపార పరంగా దూసుకుపోతోంది.
ఏప్రిల్ 2026 అమ్మకాలు: కంపెనీ తన చరిత్రలోనే అత్యుత్తమ ఏప్రిల్ నెల అమ్మకాలను నమోదు చేసింది. మొత్తం 2,39,646 యూనిట్లను విక్రయించింది. ఇందులో 1,91,122 కార్లు దేశీయ మార్కెట్లో అమ్ముడవగా, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.