భారతదేశం, జనవరి 29 -- వన్యప్రాణుల పునరుద్ధరణ, జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా అటవీ శాఖ కీలక అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ కింద ఉన్న నల్లమల అడవులలో అంతరించిపోతున్న అడవి దున్న (ఇండియన్ గౌర్) తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
ఈ ప్రాజెక్టు ఓకే అయితే దాదాపు 160 సంవత్సరాల కిందట నల్లమలలో సందడి చేసిన అడవి దున్నలు మళ్లీ తిరగనున్నాయి. నల్లమల ప్రాంతానికి ఈ గంభీరమైన జాతి తిరిగి వస్తే ఆకర్శణగా ఉండనుంది. జీవవైవిధ్యానికి పుట్టినిల్లు నల్లమల. ఇటీవల దట్టమైన నల్లమల అడవులలో ఒంటరి మగ అడవి దున్న చూసిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
జూలై 2024లో నంద్యాల జిల్లాలోని ఆత్మకూర్ నల్లమల అటవీ విభాగంలో ఈ జంతువు నాలుగు నుండి ఆరు సార్లు కనిపించింది. జూలై, అక్టోబర్ 2024 మధ్య సాధారణ పర్యవేక్షణలో బైర్లూటి, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.