మండే వేసవిలో ఈ కూల్ కూల్ ప్రదేశాలకు టూర్ ప్లాన్ చేయండి.. చిల్ అయిపోవచ్చు!
భారతదేశం, మే 19 -- తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా మంది చల్లని ప్రదేశాలకు వెళ్లడానికి టూర్లు ప్లాన్ చేస్తున్నారు. తేమ, మండే ఎండ నుండి తప్పించుకోవడానికి తెలుగు పర్యాటకులు ఇప్పుడు కూల్ ప్రాంతాల కోసం చూస్తున్నారు. చల్లని ప్రాంతాల్లో ప్రశాంతతను కూడా పొందవచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణం, తక్కువ జనాలు, ప్రకృతికి దగ్గరగా సమయం గడిపే అవకాశం కల్పించే అంతర్జాతీయ గమ్యస్థానాల కోసం జనాలు ఇప్పుడు చూస్తున్నారు.
న్యూజిలాండ్ క్వీన్స్టౌన్లో 5 నుంచి 15 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఉంటాయి. ీ చల్లని వాతావరణంలో సరస్సు నడకలు, ద్రాక్షతోటల పర్యటనలు, హెలికాప్టర్ ప్రయాణాలను ఆస్వాదించవచ్చు .
మలేషియాలోని కామెరాన్ హైలాండ్స్కు భారతీయులు వెళ్తుంటారు. ఈ ప్రదేశంలో ఉష్ణోగ్రత 15 నుంచి 25 డిగ్రీల వరకు ఉంటుంది. ఇక్కడి పచ్చని తేయాకు తోటలు, స్ట్రాబ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.