భారతదేశం, డిసెంబర్ 25 -- భారత సైన్యంలో పనిచేసే అధికారులు, జవాన్లకు సోషల్ మీడియా వినియోగంపై ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఆధునిక కాలంలో స్మార్ట్ఫోన్ వినియోగం అనివార్యమైనప్పటికీ, దేశ భద్రత, క్రమశిక్షణను దృష్టిలో ఉంచుకుని కొన్ని కఠిన నిబంధనలను విధించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ (DGMI) ఈ ఉత్తర్వులను తక్షణమే అమలులోకి తెచ్చింది.
కొత్త పాలసీ ప్రకారం, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల వినియోగాన్ని సైన్యం వర్గీకరించింది.
ఇటీవల జరిగిన 'చాణక్య డిఫెన్స్ డైలాగ్'లో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేటి యువత స్మార్ట్ఫోన్లకు ఎంతలా అలవాటు పడ్డారో ఆయన వివరిస్తూ..
"ఎన్డీఏ (NDA)లో చేరే యువకులు కూడా మొదట తమ క్యాబిన్లలో ఫోన్లు ఎక్కడ దాచుకోవాలో అని వెతుకుతూ ఉంటారు. వారికి ఫోన్ ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.