బెడ్ కింద నోట్ల కట్టలు.. అవినీతికి మరిగిన నరహరి అక్రమాస్తులు రూ.150 కోట్లపైనే!
భారతదేశం, జూన్ 16 -- తెలంగాణలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ACB) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నారాయణగూడ సర్వే భవన్ ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్(Multi Zone-2) సుంకరి నరహరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని మొత్తం 11 నుండి 12 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించాయి. నరహరి నివాసముంటున్న పాతబస్తీ ఛత్రినాకలోని ఇల్లు, ఆయన కార్యాలయం, బంధువుల ఇళ్లలో జరిపిన ఈ సోదాల్లో కళ్లు చెదిరే స్థాయిలో అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి.
ఏసీబీ సోదాల్లో దొరికిన డాక్యుమెంట్లు, ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల (రిజిస్ట్రేషన్ వాల్యూ) ప్రకారం రూ.13.05 కోట్లుగా ఉన్నప్పటికీ, బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ.150 కోట్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.