బెంగాల్ కౌంటింగ్: ఈ అంకెలు ఫేక్.. అసలు సినిమా ముందుంది - మమతా బెనర్జీ
భారతదేశం, మే 4 -- పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లోనే అత్యంత ఉత్కంఠభరిత ఘట్టానికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ ఏకంగా 181 స్థానాల్లో ముందంజలో ఉండటంతో, మమతా బెనర్జీ కోట కూలిపోతున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ ఫలితాలను 'నకిలీవి'గా కొట్టిపారేస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి తన ఏజెంట్లు ఎవరూ బయటకు రావద్దని, సాయంత్రానికి ఫలితాలు తలకిందులవుతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
తప్పుడు సమాచారం: టీఎంసీ ఇప్పటికీ సుమారు 100 నియోజకవర్గాల్లో ముందంజలో ఉందని, కానీ ఆ సమాచారాన్ని ఎన్నికల కమిషన్ బయటపెట్టడం లేదని ఆమె ఆరోపించారు.
వ్యూహాత్మక జాప్యం: టీఎంసీ గెలిచే అవకాశాలున్న చోట ట్రెండ్స్ చూపించకుండా జాప్యం చేస్తున్నారని, ఇది బీజేపీ కుట్రలో భాగమని పేర్కొన్నారు.
14-18 రౌండ్ల తర్వాత అసలు మజా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.