భారతదేశం, ఏప్రిల్ 23 -- భారత రాజకీయ యవనికపై అత్యంత ప్రాధాన్యత కలిగిన రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 స్థానాలకు గానూ తొలి విడతలో 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మరోవైపు, తమిళనాడులో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మే 4వ తేదీన వెలువడనున్న ఫలితాలు ఈ రెండు రాష్ట్రాల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.
బెంగాల్ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన ప్రాంతంగా భావించే బీర్భూమ్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఎన్నికల సంఘం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు జాగ్రత్త వహించారు. ఈవీఎంల పనితీరుపై వస్తున్న సందేహాలను అధికారులు కొట్టిపారేశారు.
"ఈవీఎంలు చక్కగా పనిచేస్తున్నాయి. ఒకవేళ ఎక్కడైనా సాంకేతిక సమస్య తలెత్తితే, కేవలం 15 నిమిషాల్లోనే వాటిని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.