భారతదేశం, మార్చి 10 -- దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ (Commercial LPG) సిలిండర్ల ధరలు పెరిగిన కొద్ది రోజుల్లోనే హోటల్ పరిశ్రమకు మరో పెద్ద దెబ్బ తగిలింది. సిలిండర్ల కొరత తీవ్రంగా ఉండటంతో బెంగళూరు, చెన్నై నగరాల్లోని రెస్టారెంట్లు మంగళవారం (మార్చి 10) నుంచి కార్యకలాపాలు నిలిపివేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని స్థానిక హోటల్ సంఘాలు హెచ్చరించాయి.
ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న భీకర ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరా వ్యవస్థను దెబ్బతీశాయి. ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతు వాటా ఉన్న 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' (Strait of Hormuz) మార్గాన్ని ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడంతో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీని ప్రభావం ఇప్పుడు నేరుగా మన ఊరి హోటల్ ప్లేటు వరకు వచ్చేసింది.
"గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది, అందుకే రేపటి నుంచి హోటళ్లను మూసివేస్తు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.