భారతదేశం, జనవరి 20 -- భారతదేశ సుస్థిర అభివృద్ధికి, పర్యావరణ లక్ష్యాల సాధనకు రాబోయే కేంద్ర బడ్జెట్ 2026 కీలక వేదికగా మారాలని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC - CII) ఆకాంక్షించింది. 2070 నాటికి 'నెట్ జీరో' (కర్బన ఉద్గారాల రహిత) లక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్మాణ రంగంలో భారీ మార్పులు అవసరమని, అందుకు బడ్జెట్లో తగిన ప్రోత్సాహకాలు కల్పించాలని కౌన్సిల్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు.
సీఐఐ - ఐజీబీసీ జాతీయ వైస్ చైర్మన్ సి. శేఖర్ రెడ్డి బడ్జెట్ అంచనాలపై మాట్లాడుతూ.. "హరిత భవనాలు (Green Buildings) అనేవి ఎక్కడో ఒకచోట కనిపించే అరుదైన నిర్మాణాలుగా కాకుండా, ప్రతి నిర్మాణంలోనూ ఒక సాధారణ ప్రమాణంగా మారాలి. రాబోయే బడ్జెట్ ఇందుకు సువర్ణావకాశం. 2030 నాటికి కర్బన ఉద్గారాలను 45% తగ్గించాలన్న లక్ష్యానికి ఇవి ప్రధాన స్తంభాలుగా నిలుస్తాయి" అని అన్నారు.
ఆ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.