భారతదేశం, డిసెంబర్ 26 -- బంగ్లాదేశ్లో మైనారిటీ వర్గాల లక్ష్యంగా జరుగుతున్న దాడులు, విద్వేష పూరిత చర్యలు 'తీవ్ర ఆందోళనకరం' అని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
బంగ్లాదేశ్లోని మైమన్సింగ్కు చెందిన 27 ఏళ్ల దీపు చంద్ర దాస్ అనే యువకుడిని ఒక మూక అతి క్రూరంగా కొట్టి చంపింది. చంపడమే కాకుండా, అతని మృతదేహాన్ని ఒక చెట్టుకు కట్టేసి తగులబెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. ఈ ఘోర కలిని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది.
హత్యకు దారితీసిన అసలు కారణం: 'ఢాకా ట్రిబ్యూన్' కథనం ప్రకారం, ఈ హత్యకు మతం కంటే ముందు వృత్తిపరమైన వివాదమే బీజం వేసింది.
ప్రమోషన్ వివాదం: దీపు తాను పనిచేసే చోట ప్రమోషన్ కోసం పరీక్ష రాశాడు. ఇది కొంతమంది సహచరుల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.