బంగాళాఖాతంలో అల్పపీడనంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు వర్షసూచన
భారతదేశం, సెప్టెంబర్ 1 -- వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని, ఎత్తుకు వెళ్లేకొద్దీ ఇది నైరుతి దిశగా వంగి ఉందాని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి ఉత్తర ఒడిశా, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్ తీరాల వైపు కదిలే అవకాశం ఉంది.
ప్రస్తుతం సముద్రమట్టంలో నైరుతి రుతుపవనాల ద్రోణి అమృత్సర్, పటియాలా, నజీబాబాద్ మీదుగా పయనిస్తోంది. ఉత్తర కోస్తా ఒడిశా, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో కేంద్రీకృతమైన ఈ అల్పపీడన కేంద్రం గుండా ద్రోణి వెళుతూ, తూర్పు-మధ్య బంగాళాఖాతం వైపు ఆగ్నేయ దిశగా విస్తరిస్తోంది.
ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.