బంగారం ధరలు టేకాఫ్ అయ్యాయి. ఆగేది ఎక్కడో?
భారతదేశం, ఆగస్టు 11 -- గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య మళ్లీ ఆల్టైమ్ గరిష్ఠాల వైపు పయనిస్తున్నాయి. బుధవారం వెలువడనున్న అమెరికా వినియోగదారుల ధరల సూచీ (CPI) నివేదికపై ముదుపరులు దృష్టి సారించడంతో, స్పాట్ మార్కెట్లో ఔన్సు పసిడి ధర 4,400 డాలర్లను అధిగమించింది. గత రెండు రోజుల్లోనే 3.6 శాతం పెరిగిన బంగారం, తాజాగా రెండు నెలల గరిష్ఠ స్థాయికి చేరింది.
సాంకేతిక కొనుగోళ్లు (Technical buying) పుంజుకోవడంతో పసిడి 100 రోజుల మూవింగ్ యావరేజ్ను అధిగమించింది. గత కొన్ని వారాలుగా ధరలు తగ్గినప్పుడల్లా కొనుగోలు చేయడానికి (Dip-buyers) ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం, చైనాకు చెందిన గోల్డ్ ఈటీఎఫ్లలోకి నిధుల ప్రవాహం పెరగడం ఈ ఊపునకు బలమైన కారణాలుగా మారాయి.
"మార్చి నుంచి పసిడి పతన బాటలో సాగింది. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ మారినట్లు కనిపిస్తోంది. ముడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.