భారతదేశం, జనవరి 5 -- అమెరికా-వెనిజులా మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను వణికిస్తున్నాయి. ఈ అస్థిరత పసిడికి వరంగా మారింది. సోమవారం (జనవరి 5) ట్రేడింగ్లో దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 2,000 పెరిగి రూ. 1,38,270 రికార్డు స్థాయికి చేరుకుంది. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పుంజుకుని కిలో రూ. 2,43,530 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
గత ఏడాది కాలంలో బంగారం 78 శాతం, వెండి 170 శాతం పైగా లాభాలను అందించాయి. ఈ నేపథ్యంలో, ధరలు ఇంకా పెరుగుతాయా లేక ఇప్పుడే కొంటే రిస్క్ ఉంటుందా అన్న సందేహాలు ఇన్వెస్టర్లలో వ్యక్తమవుతున్నాయి.
"మార్కెట్లు అనిశ్చితికి లోనైనప్పుడు బంగారం ఎప్పుడూ సురక్షితమైన పెట్టుబడిగా (Safe-haven asset) నిలుస్తుంది" అని ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) వైస్ ప్రెసిడెంట్ అక్ష కాంబోజ్ అభిప్రాయపడ్డ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.