భారతదేశం, డిసెంబర్ 26 -- భారతీయ కమోడిటీ మార్కెట్ (MCX)లో పసిడి, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. శుక్రవారం (డిసెంబర్ 26) ట్రేడింగ్లో ఇరు లోహాలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లను సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు నడిపిస్తున్నాయి.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 0.65% పెరిగి, చరిత్రలో తొలిసారిగా 10 గ్రాముల ధర Rs.1,38,994 వద్ద ఆల్-టైమ్ హైని తాకింది. మరోవైపు, వెండి ధరలు మరింత దూకుడుగా కదులుతున్నాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా 4% పెరిగి కిలో Rs.2,32,741 వద్ద రికార్డు స్థాయికి చేరింది. ఉదయం 9:15 గంటల ప్రాంతంలో మార్కెట్లు ఈ స్థాయిల్లో ట్రేడ్ అవుతూ ఇన్వెస్టర్ల దృ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.