బంగారం, వెండి ధరలకు రెక్కలు: ఎమ్సీఎక్స్లో 1% జంప్
భారతదేశం, ఆగస్టు 12 -- గ్లోబల్ మార్కెట్లలో సానుకూల ధోరణికి తోడు, స్పాట్ మార్కెట్లో డిమాండ్ ఊపందుకోవడంతో బుధవారం (ఆగస్టు 12) దేశీయ విపణిలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో (MCX) ప్రారంభ ట్రేడింగ్లోనే పసిడి, వెండి సూచీలు దాదాపు 1 శాతం వరకు లాభపడ్డాయి.
ఉదయం 9:10 గంటల సమయానికి ఎమ్సీఎక్స్లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.61 శాతం పెరిగి 10 గ్రాములకు Rs.1,54,700 వద్ద ట్రేడ్ అయింది. అదే సమయంలో, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ 0.89 శాతం లాభపడి కిలో Rs.2,37,749 స్థాయికి చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో డిసెంబర్ పసిడి ఫ్యూచర్స్ ఒప్పందాలు దాదాపు 1 శాతం పెరిగి ట్రాయ్ ఔన్స్కు $4,474 వద్దకు చేరుకున్నాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ముందస్తు ద్రవ్య విధాన దిశను అంచనా వేసేందుకు ఇన్వెస్టర్లు నేడు వెలువడే అమెరికా వినియ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.