భారతదేశం, జనవరి 30 -- కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. వైవాహిక జీవితంలో తలెత్తిన చిచ్చు చివరకు ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. కేవలం మూడు నెలల క్రితమే పెళ్లయిన ఓ యువతి తన ప్రియుడితో కలిసి పారిపోవడంతో ఆమె భర్త, ఆ పెళ్లికి మధ్యవర్తిగా వ్యవహరించిన మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు.
గుమ్మనూరు గ్రామానికి చెందిన 30 ఏళ్ల యువకుడికి మూడు నెలల క్రితం వివాహమైంది. అయితే, గత సోమవారం ఆ యువతి 'గుడికి వెళ్తున్నాను' అని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లి, తిరిగి రాలేదు. ఆమె తన ప్రియుడితో కలిసి పారిపోయిందని తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త సోమవారం సాయంత్రం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
విషాదం అక్కడితో ఆగలేదు. ఆ యువకుడి మరణవార్త విన్న 36 ఏళ్ల మరో వ్యక్తి (ఆమెకు బావ వరస అవుతాడు) కూడా ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడు అనేకొండ గ్రామాని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.