భారతదేశం, ఆగస్టు 30 -- బిడ్డ పుట్టిన తర్వాత తల్లి శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. హార్మోన్ల మార్పుల నుంచి శారీరక, మానసిక ఒత్తిడి వరకూ చాలా సవాళ్లను ఎదుర్కొంటారు. అయితే, ఈ సమయంలో ఒక తల్లి తనపై, తన బిడ్డపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. దీనికి సంబంధించి ఆరోగ్య నిపుణులు పలు కీలక సూచనలు చేశారు.
బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే తల్లి పాలివ్వడం మొదలుపెట్టాలని ఫరీదాబాద్లోని మారెంగు ఏషియా హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్, గైనకాలజీ విభాగం హెడ్ డాక్టర్ శ్వేతా మెండిరట్టా సూచిస్తున్నారు. ఆమె చెప్పిన 5 ముఖ్యమైన సూచనలు ఇక్కడ ఉన్నాయి.
బిడ్డ పుట్టిన మొదటి గంటను 'గోల్డెన్ అవర్' అంటారు. ఈ సమయంలో బిడ్డకు పాలివ్వడం చాలా ముఖ్యం. దీనివల్ల బిడ్డకు 'కొలొస్ట్రమ్' అనే పాలు అందుతాయి. వీటిలో పోషకాలు, యాంటీబాడీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బిడ్డను అనేక ఇన్ఫెక్ష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.