భారతదేశం, డిసెంబర్ 19 -- చలికాలం వచ్చిందంటే చాలు.. రహదారులు మృత్యుపాశాలుగా మారుతుంటాయి. దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ (కనిపించే దూరం) కొన్ని మీటర్లకు పడిపోతుంది. ప్రతి ఏటా ఎక్స్ప్రెస్వేలపై పదుల సంఖ్యలో వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడం, ప్రాణనష్టం జరగడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలోనే 'ఏడీఏఎస్' (ADAS) అనే అత్యాధునిక సాంకేతికత వాహనదారులకు ఒక రక్షణ కవచంలా మారుతోంది.
మంచు కురిసే సమయంలో డ్రైవర్లకు ఎదురుగా వచ్చే వాహనాల వేగాన్ని, దూరాన్ని అంచనా వేయడం చాలా కష్టమవుతుంది. కారు హెడ్ లైట్లు మంచుపై పడి వెనక్కి ప్రతిబింబించడం వల్ల రోడ్డు సరిగ్గా కనిపించదు. ముందు వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే, వెనుక వచ్చే వారు దానిని గమనించేలోపే ఘోర ప్రమాదం జరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనిషి చూసే దానికంటే వేగంగా టెక్నాలజీ స్పందిస్తుంది.
వాహనా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.