భారతదేశం, ఫిబ్రవరి 15 -- నెల్లూరు జిల్లా పెరుమాళ్లపాడులోని పురాతన శ్రీ నాగేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించాలని ఆలోచిస్తున్నట్టుగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. మహా శివరాత్రి రోజున ఆత్మకూరు నియోజకవర్గాన్ని సందర్శించిన మంత్రి రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టడానికి వివరణాత్మక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. త్వరలో టెండర్లు ఆహ్వానిస్తామన్నారు. వచ్చే నెలలో పనులు ప్రారంభించవచ్చని పేర్కొన్నారు.
పెరుమాళ్లపాడులోని ఎంపీపీ పాఠశాలలో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. గ్రామస్తులను ఉద్దేశించి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. స్థానికుల సమ్మతితో పెన్నా నది దగ్గర కొత్త ఆలయాన్ని నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం అధికారులు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.