ప్రజల ఆరోగ్యం పట్టదా? ఎఫ్ఎస్ఎస్ఏఐపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
భారతదేశం, ఆగస్టు 13 -- ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై ఆరోగ్య హెచ్చరిక లేబుళ్లు ముద్రించే అంశంలో కేంద్ర ప్రభుత్వం, భారత ఆహార భద్రత నాణ్యత ప్రాధికార సంస్థ (FSSAI) అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అధిక మొత్తంలో చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వులు (Saturated Fat) ఉండే ప్యాకేజ్డ్ ఉత్పత్తుల ముందు భాగంలో హెచ్చరిక గుర్తులు ముద్రించడంపై రెండు వారాల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ ప్రజా ప్రయోజన పిటిషన్పై విచారణ జరిపింది. ప్రభుత్వం, ఎఫ్ఎస్ఎస్ఏఐ తరఫున హాజరైన అడిషనల్ సోలిసిటర్ జనరల్ బ్రిజేందర్ చాహర్ను ధర్మాసనం నేరుగా నిలదీసింది.
"ఈ దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండటం మీకు ఇష్టం లేదా? ప్రత్యేకించి ఎదుగుతున్న పిల్లల ఆరోగ్యం పట్టదా? కార్పొరేట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.