భారతదేశం, డిసెంబర్ 28 -- భారతీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల సరళి వేగంగా మారుతోంది. ఒకప్పుడు కేవలం కొద్దిమందికే పరిమితమైన ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs), ఇప్పుడు సామాన్య మదుపరులకు సైతం చేరువయ్యాయి. జెరోధా ఫండ్ హౌస్ వెల్లడించిన గణాంకాల ప్రకారం, దేశీయ ఈటీఎఫ్ మార్కెట్ నిర్వహణలోని ఆస్తుల విలువ (AUM) తాజాగా రూ. 10 లక్షల కోట్ల మార్కును దాటింది. ఇది భారత మదుపరుల ఆలోచనా దృక్పథంలో వచ్చిన అతిపెద్ద మార్పుకు నిదర్శనం.
గత మూడేళ్ల కాలంలోనే ఈ మార్కెట్ పరిమాణం రెట్టింపు కావడం గమనార్హం. పారదర్శకత, తక్కువ నిర్వహణ ఖర్చులు, సులభంగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉండటంతో మదుపరులు సంప్రదాయ మ్యూచువల్ ఫండ్ల కంటే వీటిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈటీఎఫ్లు కేవలం ఈక్విటీలకే (స్టాక్స్) పరిమితం కాకుండా డెట్, కమోడిటీలు (బంగారం, వెండి), విభిన్న థీమాటిక్ ఫం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.