భారతదేశం, డిసెంబర్ 5 -- భారతదేశ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు శుక్రవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో (ఫోర్కోర్ట్) లాంఛనప్రాయ స్వాగతం లభించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక శిఖరాగ్ర చర్చలకు ముందు, పుతిన్ సైనిక దళాల నుంచి గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ హానర్) స్వీకరించారు. ఈ వేడుకలో భాగంగా, సైనిక బ్యాండ్ సంగీతం ప్లే చేస్తుండగా, కమాండర్ సెల్యూట్ చేశారు. పుతిన్ రెడ్ కార్పెట్పై నడుస్తూ వెళ్లి, గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ సహా పలువురు ఉన్నతాధికారులు ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.